Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తినే తిండి మీకు దొరకదా అని అడుగుతున్నా... నెల్లూరులో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పథకాలపై సమీక్ష చేశారు. అనంతరం ప్రజలతో తన ఆరోగ్య రహస్యం గురించి చెప్పారు. తను రోజూ ఉదయం కాస్త అల్పాహారం తీసుకుంటాననీ, ఆ తర్వాత మధ్యాహ్నం వేళలో అ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (18:06 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పథకాలపై సమీక్ష చేశారు. అనంతరం ప్రజలతో తన ఆరోగ్య రహస్యం గురించి చెప్పారు. తను రోజూ ఉదయం కాస్త అల్పాహారం తీసుకుంటాననీ, ఆ తర్వాత మధ్యాహ్నం వేళలో అన్నం, కుదిరితే చేపలు తింటుంటాని అన్నారు. 
 
ఆయన మాటల్లోనే... "మీరు కూడా చేపలు బాగా తినాలి. మీ పిల్లలకు చేపలు పెట్టండి. చేపలు తింటే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు చేపలు ఖచ్చితంగా పెడుతూ ఉండాలి. ఇక నా సంగతికి వస్తే రాత్రిపూట కాస్త లైట్ గా టిఫిన్ తీసుకుని ఒక సూప్ తాగుతాను. ఆ తర్వాత పడుకోబోయే ముందు పాలు తాగుతాను. ఇప్పుడు మిమ్మిల్ని అడుగుతున్నా. నేను తినే తిండి మీకు దొరకదా అని అడుగుతున్నా అంటూ ప్రజలను ప్రశ్నించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments