Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తినే తిండి మీకు దొరకదా అని అడుగుతున్నా... నెల్లూరులో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పథకాలపై సమీక్ష చేశారు. అనంతరం ప్రజలతో తన ఆరోగ్య రహస్యం గురించి చెప్పారు. తను రోజూ ఉదయం కాస్త అల్పాహారం తీసుకుంటాననీ, ఆ తర్వాత మధ్యాహ్నం వేళలో అ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (18:06 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పథకాలపై సమీక్ష చేశారు. అనంతరం ప్రజలతో తన ఆరోగ్య రహస్యం గురించి చెప్పారు. తను రోజూ ఉదయం కాస్త అల్పాహారం తీసుకుంటాననీ, ఆ తర్వాత మధ్యాహ్నం వేళలో అన్నం, కుదిరితే చేపలు తింటుంటాని అన్నారు. 
 
ఆయన మాటల్లోనే... "మీరు కూడా చేపలు బాగా తినాలి. మీ పిల్లలకు చేపలు పెట్టండి. చేపలు తింటే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు చేపలు ఖచ్చితంగా పెడుతూ ఉండాలి. ఇక నా సంగతికి వస్తే రాత్రిపూట కాస్త లైట్ గా టిఫిన్ తీసుకుని ఒక సూప్ తాగుతాను. ఆ తర్వాత పడుకోబోయే ముందు పాలు తాగుతాను. ఇప్పుడు మిమ్మిల్ని అడుగుతున్నా. నేను తినే తిండి మీకు దొరకదా అని అడుగుతున్నా అంటూ ప్రజలను ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments