గోధుమ పిండితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (21:19 IST)
గోధుమ పిండి. ఈ పిండితో పూరీలు, చపాతీలు ఇంకా రుచికరంగా ఆయా పదార్థాలు చేసుకుని తింటాము. ఐతే ఇదే గోధుమ పిండి అందాన్ని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. గోధుమ పిండితో ఫేస్ ప్యాక్‌ వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. అదెలాగో తెలుసుకుందాము. గోధుమ పిండిలో పచ్చి పాలు, తేనె, రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. డార్క్ స్పాట్స్ కోసం గోధుమ పిండిలో మీగడ కలిపి ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవాలి.
 
గోధుమపిండిలో నారింజ తొక్కల పొడిని కలుపుకుని వాడుకుంటే టానింగ్ సమస్య తగ్గుతుంది. మచ్చలేని చర్మం కోసం గోధుమ పిండిని సాధారణ నీటిలో కలిపి ఉపయోగించవచ్చు. శుభ్రమైన చర్మం కోసం, పిండిలో పెరుగు, తేనె కలిపి ఉపయోగించవచ్చు. డల్ స్కిన్ కలవారు పచ్చి పాలలో గోధుమ రవ్వను కలిపి అప్లై చేయవచ్చు. జిడ్డు- మొటిమలు ఉన్న చర్మానికి పిండి ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

గమనిక: చర్మాన్ని బట్టి బ్యూటీషియన్ సలహా తీసుకున్న తర్వాత చిట్కాలు ప్రయత్నించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డోనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ టీవీ.. ఈ సారి గురి తప్పదంటూ కథనం

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య యుద్ధ గంటలు... ఇరాన్‌కు వెళ్లొద్దంటూ భారత్ విజ్ఞప్తి

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments