Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనె - చక్కెర - బాదంనూనె మిశ్రమాన్ని పెదవులకు రాస్తే...

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (11:19 IST)
శీతాకాలంరాగానే పెదవులపై తడి అరిపోవడం వల్ల పగుళ్లు ఏర్పడతాయి. అలాకాకుండా ఉండాలంటే చిన్నపాటి చిట్కాను పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. సాధారణంగా ఇలా పెదాలకు పగుళ్లు ఏర్పడితే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు పెదాలకు వ్యాసిలిన్ లేదా లిప్‌కేర్ పెడితే సరిపోతుందని భావిస్తుంటారు. కానీ అవి అన్ని కృత్రిమ పద్ధతులు. 
 
సహజంగా పెదవులు ఎల్లవేళలా తాజాగా ఉండాలంటే చెంచా చొప్పున తేనె, చక్కెర, బాదంనూనె పెదవులకు రాసుకోవాలి. కొన్ని గులాబీ రేకుల్ని తీసుకుని వాటిని ముద్దలా చేసి అందులో కాస్త బాదం నూనె వేయాలి. తర్వాత పెదవులకు పూతలా రాయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు ఎల్లపుడూ తాజాగా కనిపిస్తుంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

భార్య కాపురానికి రాలేదని నిప్పంటించుకున్న భర్త....

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

తర్వాతి కథనం
Show comments