నిమ్మ తొక్కతో మర్దన చేస్తే..?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (14:42 IST)
మెుటిమల కారణంగా ముఖ సౌందర్యం పాడైపోతుంది. అంతేకాదు.. బయటకు వెళ్లాలంటే కూడా విసుగుగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాలంటే.. ఏం దేవుడా అంటూ బాధపడుతుంటారు. అందుకు ఇంట్లోని ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాల పొందవచ్చును. అవేంటో పరిశీలిద్దాం..
 
1. వేపాకులను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే మెుటిమలు తొలగిపోతాయి. దాంతో ముఖం తాజాగా మారుతుంది. 
 
2. పుదీనా ఆకులను నూనె వేయించి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పసుపు, కలబంద గుజ్జు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మెుటిమలు రావు. 
 
3. చందనంలో రోజ్ వాటర్ కలిపి చర్మానికి రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా 15 రోజుల వాటు చేస్తే మెుటిమ సమస్య పోతుంది. 
 
4. తులసి ఆకుల రసాన్ని టమోటాల రసంలో కలుపుకుని మొటిమలకు పూస్తే ఫలితం ఉంటుంది. ముఖంపై నిమ్మకాయ చెక్కతో రుద్దితే మొటిమల నుండి ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. భవిష్యత్తుపై స్పెషల్ రిపోర్ట్!

భర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తాహసీల్దార్ భార్య (వీడియో)

బంగ్లాదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం - 6 గంటలకే దుకాణాలు బంద్

టీఆర్ఎస్ అనే పేరు పబ్లిక్ డొమైన్‌లో వుంది.. కవిత పార్టీ పేరు అదేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

Samaira: కామాఖ్య నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ సఖీ సాంగ్ రిలీజ్

Adi Sai Kumar: ఆది సాయి కుమార్ కొత్త చిత్రం టైటిల్ సైరాబాను

Bellamkonda Sai : తిరుమలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం

తర్వాతి కథనం
Show comments