చుండ్రుకు చెక్ పెట్టే.. నిమ్మరసం..?

చాలామంది చుండ్రు సమస్యలతో బాధపడుతుంటారు. అందుకు రకరకాల షాంపూలు, మందులు వాడుతుంటారు. అయిన కూడా ఆ సమస్య తీరలేదని ఆందోళన చెందుతారు. అటువంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే ఎటువంటి చుండ్రు సమస్యలైన తొలగిపోతాయని

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (12:52 IST)
చాలామంది చుండ్రు సమస్యలతో బాధపడుతుంటారు. అందుకు రకరకాల షాంపూలు, మందులు వాడుతుంటారు. అయినా కూడా ఆ సమస్య తీరలేదని ఆందోళన చెందుతారు. అటువంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే ఎటువంటి చుండ్రు సమస్యలైన తొలగిపోతాయని బ్యూటీషన్లు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
నిమ్మరసాన్ని కొద్దిగా నీరు కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచుకుని ఆ తరువాతు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు క్రమంతప్పకుండా చేస్తే ఇక చుండ్రు అసలు రాదు.

కొంతమందికి జుట్టు పొడిబారి ఎక్కువగా రాలిపోతుంటుంది. అందుకు ఏం చేయాలంటే... అరటిపండు గుజ్జును తలకు రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచుగా నెలరోజుల పాటు చేయడం వలన మీకే తేడా తెలుస్తుంది. చాలామందికి పళ్ళు పసుపుపచ్చగా ఉంటాయి. అలాంటనప్పుడు అరటిపండు తొక్కను పళ్ళపై రుద్దుకుని బ్రష్ చేసుకుంటే తెలుపుగా మారుతాయి.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టెహ్రాన్‌పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు

ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?

పెళ్లికి అడ్డు వస్తున్నాడనీ ప్రియుడుని హత్య చేసిన టీవీ నటి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

డైరెక్షన్ ఇంట్రెస్ట్, మరోవైపు తమిళ్ లో జననాయకన్ కూ అవకాశం వచ్చింది : కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్

ఓ రాత్రికి రేటెంత? సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన రేణూ దేశాయ్

తర్వాతి కథనం
Show comments