Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంలో వేడి అధికంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (12:05 IST)
కొందరికి ముఖంపై మెుటిమలు ఎక్కువగా ఉంటాయి. ఈ మెుటిమల కారణంగా ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. ముఖంపై మెుటిమలు ఉండడం ఎవరూ ఇష్టపడరు. అందుచేత ఈ సమస్య నుండి ఎలా ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం..
 
మీరు తీసుకునే రోజువారి ఆహారంలో ఆయిల్ నూనె తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ నూనెలోని పోషక విలువలు చర్మానికి మంచి అందాన్ని చేకూర్చుతాయి. విటమిన్ ఎ, సి, ఇ గల ఆహార పదార్థాలు తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. అంటే.. యాపిల్, క్యారెట్స్, నట్స్, నిమ్మకాయ వంటి తదితర ఆహారాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నారింజ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
మరి నారింజతో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. నారింజ తొక్కలను పొడిచేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, చక్కెర, పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే... ముఖంపై మెుటిమలు తొలగిపోయి మృదువుగా మారుతుంది. 
 
సెలీనియం పుష్కలంగా ఉండే నట్స్, తృణ ధాన్యాలను తరచుగా ఆహారంలో భాగంగా తీసుకుంటే మెుటిమలు రావు. అసలు మెుటిమలు ఎందుకు వస్తాయంటే.. శరీరంలో కొవ్వు, వేడి అధికంగా ఉన్నప్పుడు మెుటిమలు ఏర్పడుతాయి. కనుక కొవ్వును కరిగించే ఆహార పదార్థాలు తీసుకుంటే మెుటిమలు రావు. దాంతో చర్మం తాజాగా మారుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

తర్వాతి కథనం
Show comments