Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు తేనె-ఉల్లిరసం సమపాళ్లలో తాగితే..?

రోజుకు తేనె- ఉల్లిరసం సమపాళ్లలో కలిపి తీసుకుంటే.. చర్మం కాంతివంతంగా మారుతుంది. ప్రతి రోజు కనీసం 6 గ్లాసుల నీళ్లు తాగడం మరిచిపోవద్దు. రోజుకి మూడు, నాలుగు సార్లు తులసి ఆకులను నమలాలి. నమిలితే వచ్చే రసాన్

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (13:24 IST)
రోజుకు తేనె- ఉల్లిరసం సమపాళ్లలో కలిపి తీసుకుంటే.. చర్మం కాంతివంతంగా మారుతుంది. ప్రతి రోజు కనీసం 6 గ్లాసుల నీళ్లు తాగడం మరిచిపోవద్దు. రోజుకి మూడు, నాలుగు సార్లు తులసి ఆకులను నమలాలి. నమిలితే వచ్చే రసాన్ని మింగడం వల్ల శరీరానికి మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక స్పూన్ తేనేలో చిటికెడు కుంకుమపువ్వు కలపాలి. దీనిని తీసుకుంటే రక్తప్రసరణ మెరవడమే కాకుండా రక్త వృద్ధి జరుగుతుంది. అంతేగాకుండా చర్మానికి మెరుపు వస్తుంది. 
 
ఇకపోతే.. ఉదయం.. సాయంత్రం పూట అరగంటైనా నడవాలి. ఇలా చేయడం వల్ల డయాబెటీస్ అదుపులోకి వస్తుంది. బరువు కూడా తగ్గుతారు. ప్రతి రోజు అల్లంతో టీ తాగాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట, పొట్టకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయి. అదేవిధంగా నిత్యం గోధుమ జావ తీసుకోవాలి. ఈ జావా తాగడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది.
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments