Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మర్ టిప్స్.. ఉదయం మజ్జిగ, మధ్యాహ్నం పెరుగు తీసుకోండి..

వేసవిలో ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు.. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. కర్బూజ, పుచ్చకాయను తీసుకోవాలి. తాటిముంజలు వేడి తాకిడిని బాగా తగ్గిస్తాయి. తాటిముంజ రసాన్ని ముఖానికి రాసుకుంటే.. చెమటకాయల

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (13:00 IST)
వేసవిలో ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు.. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. కర్బూజ, పుచ్చకాయను తీసుకోవాలి. తాటిముంజలు వేడి తాకిడిని బాగా తగ్గిస్తాయి. తాటిముంజ రసాన్ని ముఖానికి రాసుకుంటే.. చెమటకాయలు దరిచేరవు. చర్మం మృదువుగా మారుతుంది. కర్బూజ జ్యూస్‌ను తాగడం ద్వారా ఎండ ప్రభావం నుంచి గట్టెక్కవచ్చు. కీర ముక్కలను సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు.
 
ఉదయం పూట మజ్జిగ తీసుకోవాలి. తద్వారా శరీర వేడిమిని తగ్గించుకోవచ్చు. మధ్యాహ్నం పూట పెరుగు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేసినవారమవుతాం. వీటితో పాటు బత్తాయి, ఆరెంజ్ పండ్లను అలాగే తీసుకోవడం లేదంటే జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా శరీరాన్ని వేడి నుంచి కాపాడుకోవచ్చు. 
 
అయితే పగటిపూట ఎండలో తిరగడం మానుకోవాలి. కారమైన ఆహారాన్ని తీసుకోకూడదు. కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. చల్లగా ఉండే ఫ్రిజ్ వాటర్ తాగకూడదు. కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఫండాలి. కోడిమాంసం తీసుకోవడం తగ్గించుకోవాలి. వేసవిలో ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి. వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలి. తలకు నూనె రాయడం మరవకూడదు. ఎండ వేడిని తగ్గించుకునేందుకు మాయిశ్చరైజర్ క్రీములను వాడాలి. అధికంగా నీటిని సేవించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments