Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాలను కూడా కాస్త పట్టించుకోండి.. 14 రోజులకోసారి పెడిక్యూర్ తప్పనిసరి

అధిక శారీరక శ్రమ కారణంగా శరీర బరువును పాదాలే భరిస్తాయి. అలాంటప్పుడు పాదాలకు కాస్త విశ్రాంతి ఇవ్వాలి. ముందుగా వేడి నీటిలో పాదాలను అరగంట నానబెట్టాలి. పాదాల్లో పగుళ్లు ఏర్పడితే 14 రోజులకు ఓసారి పెడిక్యూర

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (17:01 IST)
పనిఒత్తిడి, హడావుడిలో పడి పాదాలను పెద్దగా పట్టించుకోని మహిళలు మీరైతే ఈ టిప్స్ పాటించండి. వారానికోసారైనా ఈ టిప్స్ పాటిస్తే మృదువైన కోమలమైన పాదాలు మీ సొంతం అవుతాయని పెడిక్యూర్ నిపుణులు సూచిస్తున్నారు. 
 
* అధిక శారీరక శ్రమ కారణంగా శరీర బరువును పాదాలే భరిస్తాయి. అలాంటప్పుడు పాదాలకు కాస్త విశ్రాంతి ఇవ్వాలి. ముందుగా వేడి నీటిలో పాదాలను అరగంట నానబెట్టాలి. పాదాల్లో పగుళ్లు ఏర్పడితే 14 రోజులకు ఓసారి పెడిక్యూర్ తప్పనిసరి.
 
* ఇంకా పాదాల్లోని పగుళ్లను దూరం చేసుకోవాలంటే.. ఆముదం ఒక స్పూన్, పనీర్ రెండు స్పూన్లు, నిమ్మరసం ఒక స్పూన్.. మూడింటిని ఓ బౌల్‌లో కలుపుకోవాలి. వేడినీటిలో పది నిమిషాల పాటు పాదాలను నానబెట్టి.. ఆపై పగుళ్లకు నూనె మిశ్రమాన్ని పూతలా రాసుకుంటే పగుళ్లు దూరమవుతాయి.  
 
* ఉప్పు, షాంపూ, నిమ్మరసం కలిపిన వేడినీటిలో కాళ్లను నానబెట్టి ఆపై నునుపు రాతితో పాదాలను శుభ్రం చేసుకున్నట్లైతే మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించిన ప్రేమోన్మాది... పట్టుకుని చితక్కొట్టారు.. (Video)

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sunny: సన్నీ లియోన్ నటించిన త్రిముఖ నుంచి ఐటెం సాంగ్ గిప్పా గిప్పా షూట్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా సినిమా గుర్రం పాపిరెడ్డి నుంచి యోగిబాబు పోస్టర్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments