Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాలు మృదువుగా కనిపించాలా... కాస్త ఉప్పు, నిమ్మరసం...

పాదాలు మృదువుగా ఉండాలంటే రాత్రివేళ నిద్రకు ఉపక్రమించేందుకు ముందుగా వేడినీటితో కాస్త ఉప్పు, నిమ్మరసం, షాంపు వేసి 5 లేదా 10 నిమిషాల పాటు పాదలను నానబెట్టాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు రోజులు చేయాలి. ఆ

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (12:04 IST)
పాదాలు మృదువుగా ఉండాలంటే రాత్రివేళ నిద్రకు ఉపక్రమించేందుకు ముందుగా వేడినీటితో కాస్త ఉప్పు, నిమ్మరసం, షాంపు వేసి 5 లేదా 10 నిమిషాల పాటు పాదలను నానబెట్టాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు రోజులు చేయాలి. ఆ తరువాత పాదాలను పొడిబట్టతో తుడిచి వేడిచేసిన నువ్వుల నూనెను రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి.
 
గోధుమ పిండిలో కొద్దిగా వెన్నను కలిపి మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత కడుక్కుంటే మెడభాగంలో ఉండే నల్లటి వలయాలు తొలగిపోయి మెడ అందంగా కనిపిస్తుంది. కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోవాలంటే కీరదోస, బంగాళాదుంప సమానంగా తీసుకుని పేస్టులా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం కోమలంగా మారుతుంది.
 
తేలికగా ఉండే ఒక తెలుపు రంగు కాటన్‌ను పన్నీరులో ముంచి దాన్ని కంటిపై పెట్టుకోవాలి. దానిపై రుబ్బిన బంగాళాదుంప, కీరదోస పేస్ట్‌ను రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడుక్కుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments