కంటి నలయాలు తొలగించాలంటే.. ఏం చేయాలి..?

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (12:51 IST)
చాలామందికి కంటి కింద నల్లనల్లని మచ్చలు ఎక్కువగా ఉంటాయి. ఈ మచ్చల కారణంగా ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడే అవకాశాలున్నాయి. వీటిని తొలగించాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
 
బాదం పప్పును నానబెట్టి ఆ తరువాత మెత్తటి పేస్టులా చేసుకుని అందులో కొద్దిగా పచ్చి బంగాళాదుంప తురుము కలిపి కంటి కింద రాసుకుంటే వలయాలు మాయమవుతాయు. బాదం నూనెతో కంటి చుట్టూ మర్దన చేసుకుంటే కూడా సమస్య అదుపులో ఉంటుంది.

కళ్ల కింద ముడతలు ఉంటే ఫ్రిజ్‌లో ఉంచిన టీ బ్యాగ్‌లను ఓ 15 నిమషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. ఇలా చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. కొన్ని కారణాల వలన కొందరికి నేత్రాలు పొడిగా మారుతాయి. పొడికళ్లు మంట, దురదకు లోనై కనుగుడ్డుకు నష్టం కలిగిస్తాయి. 
 
కాలుష్యం, వయసు పైబడడం తదితర కొన్ని రకాల సమస్యల కారణంగా కళ్ళలో నీరు సరిపోయినంత తయారుకాకుండా ప్రభావితం చేస్తాయి. రోజుకు మూడు లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వలన సమస్యను అధిగమించవచ్చు. దోసకాయ ముక్కలను 10 నిమిషాలు పాటు కళ్లపై ఉంచుకుంటే కంటి కిందటి నల్లటి వలయాలు పోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేరళలో షిగెల్లా కేసులు.. జనవరి నుంచి 146.. జూన్‌లో మాత్రమే 70 కేసులు

జనసేనలో కొత్తగా సమన్వయ కమిటీ : పవన్ కళ్యాణ్

బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి ముకేశ్ అంబానీ భారీ విరాళం

నరహరి ఇంట్లో సోదాలు.. అమ్మో ఎంత డబ్బు.. ఎంత బంగారం.. ఏసీబీ షాక్ (video)

19 నుంచి భారీ వర్ష సూచన : వాతావరణ శాఖ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంచన 4లో నటించనున్న లేడీ సూపర్ స్టార్ నయనతార?

Vishal: సీఎం విజయ్ చెప్పినట్లు చేశానంటున్న విశాల్

యూట్యూబర్ ఖలీద్‌తో బ్రేకప్ చెప్పేసిన నటి సునైనా?

Peddi Article: పెద్ది కలెక్లన్ల ద్వారా తెలుగు ఇంఢస్ట్రీ ఏం నేర్చుకుంది? ఇంకా ఏం నేర్చుకోవాలి?

శ్రీనగర్ యువతిని పెళ్లాడిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త

తర్వాతి కథనం
Show comments