Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి నలయాలు తొలగించాలంటే.. ఏం చేయాలి..?

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (12:51 IST)
చాలామందికి కంటి కింద నల్లనల్లని మచ్చలు ఎక్కువగా ఉంటాయి. ఈ మచ్చల కారణంగా ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడే అవకాశాలున్నాయి. వీటిని తొలగించాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
 
బాదం పప్పును నానబెట్టి ఆ తరువాత మెత్తటి పేస్టులా చేసుకుని అందులో కొద్దిగా పచ్చి బంగాళాదుంప తురుము కలిపి కంటి కింద రాసుకుంటే వలయాలు మాయమవుతాయు. బాదం నూనెతో కంటి చుట్టూ మర్దన చేసుకుంటే కూడా సమస్య అదుపులో ఉంటుంది.

కళ్ల కింద ముడతలు ఉంటే ఫ్రిజ్‌లో ఉంచిన టీ బ్యాగ్‌లను ఓ 15 నిమషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. ఇలా చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. కొన్ని కారణాల వలన కొందరికి నేత్రాలు పొడిగా మారుతాయి. పొడికళ్లు మంట, దురదకు లోనై కనుగుడ్డుకు నష్టం కలిగిస్తాయి. 
 
కాలుష్యం, వయసు పైబడడం తదితర కొన్ని రకాల సమస్యల కారణంగా కళ్ళలో నీరు సరిపోయినంత తయారుకాకుండా ప్రభావితం చేస్తాయి. రోజుకు మూడు లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వలన సమస్యను అధిగమించవచ్చు. దోసకాయ ముక్కలను 10 నిమిషాలు పాటు కళ్లపై ఉంచుకుంటే కంటి కిందటి నల్లటి వలయాలు పోతాయి. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments