Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీరదోస, రోజ్ వాటర్ ప్యాక్‌తో.. ముఖం మృదువుగా..?

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (14:56 IST)
కంటి నల్లటి వలయాలు తొలగిపోవాలంటే.. ఇలా చేస్తే చాలు.. వెంటనే ఉపశమనం లభిస్తుంది. దోసకాయ గుజ్జులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వలన కంటి నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.
 
బాదం నూనెలో రోజ్ వాటర్ కలిపి అందులో దూదిని ముంచి కంటి మీదు పెట్టుకోవాలి. అరగంట తరువాత దూదిని తీసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు క్రమం తప్పకుండా చేస్తే రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. దాంతో నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
 
పాలలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే కంటి నల్లటి వలయాలు తొలగిపోతాయి. దాంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

తర్వాతి కథనం
Show comments