Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లు మిలమిలా మెరిసిపోవాలంటే?

బంగాళాదుంపను రుచికరైన వంటలకే కాదు సౌందర్య సాధనంగా వాడుకోవచ్చు. కంప్యూటర్ స్క్రీన్ ముందు గంటలతరబడి పని చేయటం ద్వారా కళ్లు అలసిపోతే.. నిద్రలేమి తప్పదు. దీంతో నల్లటి వలయాలు కూడా ఏర్పడుతాయి.

Webdunia
శనివారం, 5 మే 2018 (12:34 IST)
బంగాళాదుంపను రుచికరైన వంటలకే కాదు సౌందర్య సాధనంగా వాడుకోవచ్చు. కంప్యూటర్ స్క్రీన్ ముందు గంటలతరబడి పని చేయటం ద్వారా కళ్లు అలసిపోతే.. నిద్రలేమి తప్పదు. దీంతో నల్లటి వలయాలు కూడా ఏర్పడుతాయి.


వీటిని తొలగించాలంటే.. కళ్లు ఆకర్షణీయంగా మారాలంటే.. ఈ టిప్స్ పాటించాలి. బంగాళా దుంపలు, కీర ముక్కలను గుండ్రంగా కట్ చేసి.. కంట వలయాలపై పది నుంచి 15 నిమిషాల పాటు వుంచితే మంచి ఫలితం వుంటుంది. 
 
అలాగే.. 
ముందుగా కొబ్బరి కోరుతో కోరి, మస్లిన్ క్లాత్ మీద పరచండి.
ఆపై వెనక్కి వాలి పడుకుని, కళ్లు మూసుకుని, ఈ క్లాత్‌ను కనురెప్పల మీద ఉంచాలి.
15 నిమిషాల తర్వాత క్లాత్ తొలగించి కళ్లు కడిగేసుకోవాలి.
ఇలా చేస్తే కళ్ల వాపు తొలగటంతోపాటు, కళ్ల కింద డార్క్ సర్కిల్స్ పోతాయి. ఇంకా కంటి అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments