Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లు మిలమిలా మెరిసిపోవాలంటే?

బంగాళాదుంపను రుచికరైన వంటలకే కాదు సౌందర్య సాధనంగా వాడుకోవచ్చు. కంప్యూటర్ స్క్రీన్ ముందు గంటలతరబడి పని చేయటం ద్వారా కళ్లు అలసిపోతే.. నిద్రలేమి తప్పదు. దీంతో నల్లటి వలయాలు కూడా ఏర్పడుతాయి.

Webdunia
శనివారం, 5 మే 2018 (12:34 IST)
బంగాళాదుంపను రుచికరైన వంటలకే కాదు సౌందర్య సాధనంగా వాడుకోవచ్చు. కంప్యూటర్ స్క్రీన్ ముందు గంటలతరబడి పని చేయటం ద్వారా కళ్లు అలసిపోతే.. నిద్రలేమి తప్పదు. దీంతో నల్లటి వలయాలు కూడా ఏర్పడుతాయి.


వీటిని తొలగించాలంటే.. కళ్లు ఆకర్షణీయంగా మారాలంటే.. ఈ టిప్స్ పాటించాలి. బంగాళా దుంపలు, కీర ముక్కలను గుండ్రంగా కట్ చేసి.. కంట వలయాలపై పది నుంచి 15 నిమిషాల పాటు వుంచితే మంచి ఫలితం వుంటుంది. 
 
అలాగే.. 
ముందుగా కొబ్బరి కోరుతో కోరి, మస్లిన్ క్లాత్ మీద పరచండి.
ఆపై వెనక్కి వాలి పడుకుని, కళ్లు మూసుకుని, ఈ క్లాత్‌ను కనురెప్పల మీద ఉంచాలి.
15 నిమిషాల తర్వాత క్లాత్ తొలగించి కళ్లు కడిగేసుకోవాలి.
ఇలా చేస్తే కళ్ల వాపు తొలగటంతోపాటు, కళ్ల కింద డార్క్ సర్కిల్స్ పోతాయి. ఇంకా కంటి అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments