Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం వార్చిన నీటిని ముఖానికి పట్టిస్తే..?

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:06 IST)
తలస్నానం చేసిన తరువాత అన్నం వార్చిన నీటిని వెంట్రుకలకు పట్టించి అరగంట తర్వాత కడిగేసుకుంటే వెంట్రుకలు మెరుపును సంతరించుకుంటాయి. అదే నీటిని ముఖానికి పట్టిస్తే తెరుచుకున్న చర్మ రంధ్రాలు మూసుకుపోవడమే కాకుండా ముఖంపై గల మొటిమలు, నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. 
 
ఎండకు కమిలిన చర్మాన్ని తాజాగా మార్చాలంటే.. అన్నం వార్చిన నీటిని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేయడం వలన చర్మం తాజాగా మారడమే కాకుండా.. కాంతివంతంగా తయారవుతుంది. 
 
అన్నం వార్చిన నీటిలోని విటమిన్స్, ఖనిజ లవణాలు చర్మానికి మంచి పోషణనిస్తాయి. కాబట్టి ముఖానికి ఈ నీటిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేస్తే చర్మం కాంతివంతమవుతుంది. 
 
కమిలిన చర్మాన్ని రిపేర్ చేయడంతో పాటు చర్మం త్వరగా కోలుకునేందుకు తోడ్పడుతుంది. ఈ నీటిని ముంజేతులకు పట్టించి 10 నిమిషాల తరువాత కడిగేస్తే ఎండకు కమిలిన చర్మం బాగుపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

తర్వాతి కథనం
Show comments