Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్స్ పొడి, నిమ్మరసంతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (12:39 IST)
ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండాలి. అంటే పోషక విలువలు ఎక్కువగా లభించే యాపిల్, నిమ్మకాయ, జామ, చేపలు, ఆకుకూరల వంటివి తీసుకోవాలి. ఇవన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో అందం కూడా అంతే ముఖ్యం.
 
కానీ కొందరైతే ఈ రెండింటిని అసలు పట్టించుకోరు. ముఖ్యంగా చాలామందికి కంటి కింద నల్లటి వలయాలు ముఖం అందం కోల్పోయేలా చేస్తాయి. అందుకు కారణం ఒతత్డి, నిద్రలేమి వలనే. అందువలన ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.
 
ఓట్స్ పొడిలో కొద్దిగా నిమ్మరసం, తేనె, పాలు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కంటి కిందటి నల్లటి వలయాలకు రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన నల్లటి వలయాలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.   

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments