Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్స్ పొడి, నిమ్మరసంతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (12:39 IST)
ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండాలి. అంటే పోషక విలువలు ఎక్కువగా లభించే యాపిల్, నిమ్మకాయ, జామ, చేపలు, ఆకుకూరల వంటివి తీసుకోవాలి. ఇవన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో అందం కూడా అంతే ముఖ్యం.
 
కానీ కొందరైతే ఈ రెండింటిని అసలు పట్టించుకోరు. ముఖ్యంగా చాలామందికి కంటి కింద నల్లటి వలయాలు ముఖం అందం కోల్పోయేలా చేస్తాయి. అందుకు కారణం ఒతత్డి, నిద్రలేమి వలనే. అందువలన ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.
 
ఓట్స్ పొడిలో కొద్దిగా నిమ్మరసం, తేనె, పాలు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కంటి కిందటి నల్లటి వలయాలకు రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన నల్లటి వలయాలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments