కొబ్బరి నూనెతో ముఖాన్ని మర్దన చేసుకుంటే?

ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ముఖానికి తేనెను రాసుకుని నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరిపోయిన తరువాత గోరువెచ్చని నీటితోనే ముఖాన్ని కడుక్కోవాలి. కొబ్బరి నూ

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (14:22 IST)
ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ముఖానికి తేనెను రాసుకుని నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరిపోయిన తరువాత గోరువెచ్చని నీటితోనే ముఖాన్ని కడుక్కోవాలి. కొబ్బరి నూనెలో దూదిని ముంచి ముఖాన్ని మర్దన చేసుకోవాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.
 
పావుకప్పు పాలలో రెండు స్పూన్స్ చక్కెర వేసి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అరటి పండు గుజ్జులో బొప్పాయి గుజ్జును కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

తర్వాతి కథనం
Show comments