Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటిపండు గుజ్డులో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

పొడి చర్మతో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వారానికి ఒకసారైనా ఈ ఫేస్ ప్యాక్‌ను వేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. అరటిపండు గుజ్జులో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (11:36 IST)
పొడి చర్మతో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వారానికి ఒకసారైనా ఈ ఫేస్ ప్యాక్‌ను వేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. అరటిపండు గుజ్జులో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల నల్లటి వలయాలు, మచ్చులు తొలగిపోతాయి.
 
అరటిపండు గుజ్జు మృతు చర్మాన్ని తొలగిస్తుంది. పాలు నిగారింపునిస్తాయి. అరటిపండు గుజ్జులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. తద్వారా మెుటిమలు, నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లక్ష ఇచ్చి ఆరేళ్ల పాటు సంసారం చేసిన ఆంటీని లేపేశాడు

వామ్మో, నేనెక్కిన స్పైస్ జెట్ గాల్లో నుంచి కిందికి జారింది: ప్రియాణికుడి వీడియో

గజపతిరాజుకు గవర్నర్ పదవి... తెలుగు ప్రజలకు గర్వకారణమంటున్న చంద్రబాబు

గోవా గవర్నరుగా పూసపాటి అశోకగజపతి రాజు

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

తర్వాతి కథనం
Show comments