Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటిపండు గుజ్డులో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

పొడి చర్మతో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వారానికి ఒకసారైనా ఈ ఫేస్ ప్యాక్‌ను వేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. అరటిపండు గుజ్జులో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (11:36 IST)
పొడి చర్మతో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వారానికి ఒకసారైనా ఈ ఫేస్ ప్యాక్‌ను వేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. అరటిపండు గుజ్జులో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల నల్లటి వలయాలు, మచ్చులు తొలగిపోతాయి.
 
అరటిపండు గుజ్జు మృతు చర్మాన్ని తొలగిస్తుంది. పాలు నిగారింపునిస్తాయి. అరటిపండు గుజ్జులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. తద్వారా మెుటిమలు, నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments