Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండిపోయిన పువ్వులను పారేస్తున్నారా..?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (11:12 IST)
ప్రతి రోజూ పెసర పిండిలో కాస్త గోధుమ పిండిని కలిపి ముఖానికి, చేతులకు, మెడకు రాసుకుని స్నానం చేస్తే చర్మంపై గల నల్లమచ్చలు తొలగిపోతాయి. అలానే బజారులో దొరికే కర్పూర నూనెను ముఖానికి రాసుకుని కాసేపాగి కడిగేస్తే కూడా మచ్చలు పోతాయి.
 
కంటి చుట్టూ నల్లని వలయాలు:
గంధం తీసే చెక్కపై జాజికాయను రుద్ది ఆ వచ్చిన రసాన్ని కంటి చుట్టూ రాత్రి సమయంలో రాసి పడుకోండి. ఉదయాన్ని చల్లని నీటితో కడగండి. జాజికాయ, గంధపు చెక్కలో ఉన్న చల్లదనం మీ కంటికి చల్లదన్నానిచ్చి నల్లటి వలయాలను తొలగిస్తుంది.
 
పువ్వులతో ఫేస్ పౌడర్:
దేవుని పూజకు ఉపయోగించిన పూలను ఎండిపోయాక పరేయకండి. వాటిని ఎండలో పెట్టి ఫేస్ పౌడర్‌గా ఉపయోగించకోవచ్చు. వీటితో పాటు కాస్త పసుపును కలిపి పొడి చేసుకుని పెట్టుకోండి. ఈ పొడిని రెండు స్పూన్లు తీసుకుని ఇందులో కాస్త రోజ్‌వాటర్ లేదా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాయండి. ఆరాక చల్లని నీటితో కడిగేయండి. ముఖం కాంతివంతమవడమే కాకుండా, చర్మం మృదువుగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments