Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరియాల పొడి, పెరుగుతో ఫేస్‌ప్యాక్..?

మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి. దీనితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (13:31 IST)
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే అందానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ కాలంలో నిమ్మకాయలు చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి. అయితే వీటిని ఎలా ఉపయోగించాలని తెలుసుకుంటే చాలు.. మెుటిమల కారణం ముఖం అందాన్నే కోల్పోతుంది. నాజూగ్గా ఉండేందుకు ఇలా చిట్కాలు పాటిస్తే సరి..

నిమ్మరసంలో కొద్దిగా తేనె, పెరుగు కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకుంటే మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. అల్లాన్ని ఎండబెట్టుకుని పొడిచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నీరు, ఆలివ్ నూనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. 
 
మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి. దీనితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం.. మిరియాల పొడిలో పెరుగు, పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మెుటిమలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments