Webdunia - Bharat's app for daily news and videos

Install App

శెనగపిండి, నిమ్మరసం ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (11:30 IST)
పెరుగు పాల ఉత్పత్తులతోనే తయారవుతుంది. కనుక ఇది అందానికి, ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. మెుటిమలు తొలగిపోవాలని చాలామంది రకరకాల క్రీములు వేసుకుంటారు. అయినా కూడా ఎలాంటి తేడా కనిపించదు. ముందున్న దానికంటే ఇంకా ఎక్కువగా మెుటిమలు, నల్లటి మచ్చలు ఏర్పడుతాయి.
 
పెరుగులోని యాంటీ ఆక్సిడెంట్స్ ముఖాన్ని తాజాగా మార్చుతుంది. కనుక పెరుగులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. కొందరికి చిన్న వయస్సులోనే ముఖం ముడతలు పడిపోతాయి. అందుకు ఇలా చేస్తే...
 
శెనగపిండిలో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. దాంతో ముఖం మృదువుగా, తాజాగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments