Webdunia - Bharat's app for daily news and videos

Install App

శెనగపిండి, నిమ్మరసం ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (11:30 IST)
పెరుగు పాల ఉత్పత్తులతోనే తయారవుతుంది. కనుక ఇది అందానికి, ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. మెుటిమలు తొలగిపోవాలని చాలామంది రకరకాల క్రీములు వేసుకుంటారు. అయినా కూడా ఎలాంటి తేడా కనిపించదు. ముందున్న దానికంటే ఇంకా ఎక్కువగా మెుటిమలు, నల్లటి మచ్చలు ఏర్పడుతాయి.
 
పెరుగులోని యాంటీ ఆక్సిడెంట్స్ ముఖాన్ని తాజాగా మార్చుతుంది. కనుక పెరుగులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. కొందరికి చిన్న వయస్సులోనే ముఖం ముడతలు పడిపోతాయి. అందుకు ఇలా చేస్తే...
 
శెనగపిండిలో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. దాంతో ముఖం మృదువుగా, తాజాగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments