Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా చేస్తే బ్యూటీ పార్లర్లకు పరుగులెత్తాల్సిన అవసరం లేదు..

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (13:01 IST)
ముఖం కాంతివంతంగా మార్చుకునేందుకు ఇక బ్యూటీ పార్లర్లకు పరుగులెత్తాల్సిన పనిలేదు. వంటింట్లో దొరికే వస్తువులతో ప్రయత్నిస్తే చాలు. 
 
క్లెన్సర్- పచ్చిపాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకుంటే జిడ్డు వదిలిపోతుంది. తరచూ చేస్తుంటే చర్మం మృదువుగా మారుతుంది. 
 
అలాగే ఒక టీస్పూన్ నారింజ రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి పేస్టులా చేసుకుని.. దీనిని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత తడి టిష్యూతో తుడిచేయాలి. పొడి చర్మం తేమగా మారడంతో పాటు చర్మకాంతి పెరుగుతుంది. 
 
ఇకపోతే.. టేబుల్ స్పూన్ మినపప్పు, ఐదారు బాదం పప్పుల్నిరాత్రి నానబెట్టి ఉదయం వాటిని పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి. గంట తర్వాత కడిగేసుకుంటే చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments