Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతుల మిశ్రమంలో నిమ్మరసం కలుపుకుని జుట్టుకు రాసుకుంటే?

మెంతుల్లో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఏ, కే, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మెంతుల్లో గల పోషకాలు జుట్టు భిన్నంగా పనిచేసి వెంట్రుకలను కాంతివంతంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (11:16 IST)
మెంతుల్లో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఏ, కే, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మెంతుల్లో గల పోషకాలు జుట్టు భిన్నంగా పనిచేసి వెంట్రుకలను కాంతివంతంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. మెంతులను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుని 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన జుట్టు పెరగడంతో పాటు కాంతివంతంగా మారుతుంది. మెంతుల మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్యలు తొలగిపోయి జుట్టు రాలడం తగ్గుతుంది. 
 
మెంతుల మిశ్రమంలో కొబ్బరిపాలను కలుపుకుని తలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments