తేనె - వాక్స్ మిశ్రమంతో అవాంఛిత రోమాలకు చెక్

పావుకప్పు తేనెలో ఒక కప్పు చక్కెర, రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. చక్కెర మెుత్తం కరిగే వరకు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని మైక్రో ఓవెన్‌లో వేడిచేయాలి.

Webdunia
గురువారం, 10 మే 2018 (11:30 IST)
పావుకప్పు తేనెలో ఒక కప్పు చక్కెర, రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. చక్కెర మెుత్తం కరిగే వరకు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని  మైక్రో ఓవెన్‌లో వేడిచేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. వెంటనే కాటన్ స్ట్రిప్స్‌ని వాక్స్‌పై అంటించి వెంట్రుకలు పెరిగే దిశలో లాగేయాలి.
 
ఈ వాక్స్ వల్ల నొప్పి అంతగా ఉండదు. దీనివల్ల అవాంఛిత రోమాల సమస్య తీరుతుంది. తేనెతో కూడిన ఈ వాక్స్ వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఈ వాక్స్ వల్ల చర్మానికి సంబంధించిన ఎటువంటి అలర్జీలు దరికి చేరవు. ఈ రకమైన వాక్స్ అన్ని రకాల చర్మంపై బాగా పనిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

తర్వాతి కథనం
Show comments