తేనె - వాక్స్ మిశ్రమంతో అవాంఛిత రోమాలకు చెక్

పావుకప్పు తేనెలో ఒక కప్పు చక్కెర, రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. చక్కెర మెుత్తం కరిగే వరకు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని మైక్రో ఓవెన్‌లో వేడిచేయాలి.

Webdunia
గురువారం, 10 మే 2018 (11:30 IST)
పావుకప్పు తేనెలో ఒక కప్పు చక్కెర, రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. చక్కెర మెుత్తం కరిగే వరకు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని  మైక్రో ఓవెన్‌లో వేడిచేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. వెంటనే కాటన్ స్ట్రిప్స్‌ని వాక్స్‌పై అంటించి వెంట్రుకలు పెరిగే దిశలో లాగేయాలి.
 
ఈ వాక్స్ వల్ల నొప్పి అంతగా ఉండదు. దీనివల్ల అవాంఛిత రోమాల సమస్య తీరుతుంది. తేనెతో కూడిన ఈ వాక్స్ వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఈ వాక్స్ వల్ల చర్మానికి సంబంధించిన ఎటువంటి అలర్జీలు దరికి చేరవు. ఈ రకమైన వాక్స్ అన్ని రకాల చర్మంపై బాగా పనిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తీవ్ర సమస్యగా సైనస్ .. ఆ గాయాలు కూడా ఇపుడు బాధిస్తున్నాయి : పవన్ కళ్యాణ్

నీట్ యూజీ 2026కు సర్వం సిద్ధం... మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష

విజయవాడ ఆయుర్వేద కాలేజీలో లైంగిక వేధింపులు... నలుగురిపై వేటు

ఢిల్లీలో ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న జడ్జి

ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎర్రటి ఎండలో ఎద్దును బాధపెట్టారు, వైసిపి నాయకులపై చర్యలు తీసుకోండి: యాంకర్ రష్మి

సనోజ్ మిశ్రాపై మళ్లీ మోనాలిసా ఆరోపణలు.. పదిసార్లు లైంగికంగా వేధించాడు

Ram Charan: సతీ లీలావతి ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు

Nagababu: మేం కాపులం టైటిల్ మేము ‘కాప్‌’లం’ గా మారిందా?

Varalaxmi: పోలీస్ కంప్లైంట్ చిత్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణపై స్పెష‌ల్ సాంగ్‌

తర్వాతి కథనం
Show comments