Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు పండ్ల గుజ్జుతో ముఖ సౌందర్యం, ఎలాగంటే?

సిహెచ్
గురువారం, 18 జులై 2024 (15:26 IST)
నేరేడు పండ్లు సీజన్ వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్లో ఈ పండ్లు లభిస్తున్నాయి. ఇవి తింటుంటే ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా చాలా మేలు కలుగుతుంది. చర్మ సౌందర్యానికి నేరేడు పండ్లు ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాము.
 
మెరిసే చర్మం కోసం నేరేడు గింజల పొడిని అప్లై చేయవచ్చు.
నేరేడు గింజల పొడిని శెనగపిండి, పాలతో కలిపి కూడా పూయవచ్చు.
ఉసిరి రసం, రోజ్ వాటర్‌లో నేరేడు గుజ్జును కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయండి.
నేరేడు గుజ్జును నేరుగా కూడా అప్లై చేసుకోవచ్చు.
నేరేడులో 85 శాతం నీరు ఉంటుంది, కాబట్టి ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
నేరేడు తినడం వల్ల చర్మం పొడిబారదు, నిర్జీవంగా మారదు.
వీటిలో మీ చర్మానికి మేలు చేసే విటమిన్ ఎ, విటమిన్ సిలను తగినంత మొత్తంలో కలిగి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పు.. రూ.లక్ష కోట్ల పెండింగ్ బిల్లులు : సీఎం చంద్రబాబు

మూడేళ్ల బాలికపై ఉపాధ్యాయుడి అత్యాచారం.. ఎక్కడంటే?

చంద్రయాన్‌-4 మిషన్‌కు గ్రీన్ సిగ్నల్.. 2026 నాటికి...?

అందరూ దొంగలు కాదు కానీ... వైకాపాతో అంటకాగిన వారే.. బొలిశెట్టి సత్యనారాయణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments