Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు పండ్ల గుజ్జుతో ముఖ సౌందర్యం, ఎలాగంటే?

సిహెచ్
గురువారం, 18 జులై 2024 (15:26 IST)
నేరేడు పండ్లు సీజన్ వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్లో ఈ పండ్లు లభిస్తున్నాయి. ఇవి తింటుంటే ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా చాలా మేలు కలుగుతుంది. చర్మ సౌందర్యానికి నేరేడు పండ్లు ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాము.
 
మెరిసే చర్మం కోసం నేరేడు గింజల పొడిని అప్లై చేయవచ్చు.
నేరేడు గింజల పొడిని శెనగపిండి, పాలతో కలిపి కూడా పూయవచ్చు.
ఉసిరి రసం, రోజ్ వాటర్‌లో నేరేడు గుజ్జును కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయండి.
నేరేడు గుజ్జును నేరుగా కూడా అప్లై చేసుకోవచ్చు.
నేరేడులో 85 శాతం నీరు ఉంటుంది, కాబట్టి ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
నేరేడు తినడం వల్ల చర్మం పొడిబారదు, నిర్జీవంగా మారదు.
వీటిలో మీ చర్మానికి మేలు చేసే విటమిన్ ఎ, విటమిన్ సిలను తగినంత మొత్తంలో కలిగి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments