Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు బాదం పప్పుల్ని రాత్రి నానపెట్టి ఉదయాన్నే మెత్తటి పేస్టులా చేసి...

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (22:52 IST)
టమాటా గుజ్జు రాసుకుని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఐదు బాదం పప్పుల్ని రాత్రి నానపెట్టి ఉదయాన్నే మెత్తటి పేస్టులా చేసి మాస్క్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగితే ముఖం మెరుస్తుంది.

 
అరగ్లాసు పాలు, ఒక స్పూను గంధం, అరస్పూను పసుపు కలిపి రాస్తే ముఖ చర్మం నిగనిగలాడుతుంది. మొటిమలపై వెల్లుల్లి రసాన్ని రాస్తే మొటిమలు రాకుండా నివారించవచ్చు. క్యారెట్ పేస్టుని రాసుకుని ఆరిన తరువాత కడిగితే ముఖానికి మెరుపు వస్తుంది. సమపాళ్ళలో బంగాళాదుంప, కీరదొస ముక్కల్ని తీసుకొని దానిలో ముంచిన దూదితో కంటి చూట్టూ తుడిస్తే త్వరలోనే కంటి కింద వలయాలు కనుమరుగవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments