Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ రిటైరయ్యేదాకా ఏపీలో ఎన్నికలుండవు: జేసీ - Press Review

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (14:18 IST)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ రిటైరయ్యేంతవరకూ పంచాయతీలే కాదు... స్థానిక సంస్థలకూ ఎన్నికలు జరగబోవని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. జేసీ గురువారం అనంతపురం ఎస్పీ సత్యఏసుబాబును కలిసిన అనంతరం మీడియాతో ముచ్చటించారు.
 
''ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలుంటాయని కమిషనర్‌ ప్రకటించినా, ప్రొసీజర్‌ ఇతరత్రా పనులు ఉంటాయి. ఈలోపు ఎవరో ఒకరు కోర్టుకు పోతారు'' అని ఆయన పేర్కొన్నారు. ఇదివరకు ఏకగ్రీవం అయినవాళ్లైనా ఈ పని చేయొచ్చునని, ఏకగ్రీవం కానివాళ్లు మళ్లీ ఎన్నికలను తాజాగా నిర్వహించాలని కోర్టును కోరవచ్చని అభిప్రాయపడ్డారు.
 
''ముఖ్యమంత్రి, మంత్రులు ఇందుకు సమ్మతించరు. అప్పట్లో ఎన్నికల కమిషనే ఎన్నికల ప్రక్రియ నిర్వహించినందున ఏకగ్రీవమయ్యారు కాబట్టి కొనసాగించాలని చెబుతారు. ఇలా ఇద్దరూ కోర్టుకు పోతారు'' అని విశ్లేషించారు జేసీ. ''కోర్టుకు పోయినోడు కాటికిపోయినట్లే కదా! కోర్టులో 15 రోజులు పట్టొచ్చు, నెల రోజులు పట్టొచ్చు'' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్!

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments