Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ రిటైరయ్యేదాకా ఏపీలో ఎన్నికలుండవు: జేసీ - Press Review

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (14:18 IST)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ రిటైరయ్యేంతవరకూ పంచాయతీలే కాదు... స్థానిక సంస్థలకూ ఎన్నికలు జరగబోవని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. జేసీ గురువారం అనంతపురం ఎస్పీ సత్యఏసుబాబును కలిసిన అనంతరం మీడియాతో ముచ్చటించారు.
 
''ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలుంటాయని కమిషనర్‌ ప్రకటించినా, ప్రొసీజర్‌ ఇతరత్రా పనులు ఉంటాయి. ఈలోపు ఎవరో ఒకరు కోర్టుకు పోతారు'' అని ఆయన పేర్కొన్నారు. ఇదివరకు ఏకగ్రీవం అయినవాళ్లైనా ఈ పని చేయొచ్చునని, ఏకగ్రీవం కానివాళ్లు మళ్లీ ఎన్నికలను తాజాగా నిర్వహించాలని కోర్టును కోరవచ్చని అభిప్రాయపడ్డారు.
 
''ముఖ్యమంత్రి, మంత్రులు ఇందుకు సమ్మతించరు. అప్పట్లో ఎన్నికల కమిషనే ఎన్నికల ప్రక్రియ నిర్వహించినందున ఏకగ్రీవమయ్యారు కాబట్టి కొనసాగించాలని చెబుతారు. ఇలా ఇద్దరూ కోర్టుకు పోతారు'' అని విశ్లేషించారు జేసీ. ''కోర్టుకు పోయినోడు కాటికిపోయినట్లే కదా! కోర్టులో 15 రోజులు పట్టొచ్చు, నెల రోజులు పట్టొచ్చు'' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments