Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్: ‘‘మా టీచర్లను దిల్లీకి పంపిస్తాం.. అక్కడ విద్యా విధానం చాలా బావుంది’’

Webdunia
శనివారం, 21 మే 2022 (23:38 IST)
‘‘విద్యా రంగంలో దిల్లీ ప్రభుత్వం ప్రశంసనీయంగా పనిచేస్తోంది. ఉద్యోగాలు తీసుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు క్పలించే స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. ఈ విషయంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశంసించాలి’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

 
‘‘దిల్లీలో విద్యా విదానంపై అవగాహన కల్పించేందుకు మా టీచర్లు, నాయకులను ఇక్కడకు తీసుకొస్తాం’’ అని కేసీఆర్ వివరించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి శనివారం మోతీబాగ్‌లోని ప్రభుత్వ పాఠశాలను కేసీఆర్ సందర్శించారు.

 
దిల్లీ మొహల్లా క్లినిక్‌లపైనా కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మంచి విధానాలను మొదలుపెట్టేందుకు మేం భిన్న రాష్ట్రాల్లోని విధానాలను పరిశీలించాం. అప్పుడు మొహల్లా క్లినిక్‌ల నుంచి మాకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో మా రాష్ట్రంలోనూ వీటిని ప్రారంభించాం’’ అని కేసీఆర్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments