మహిళలపై హింస నిర్మూలన దినం: స్వతంత్ర భారతంలో మహిళా హక్కుల పోరాటాల చరిత్ర

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (15:26 IST)
ఈ రోజును (నవంబర్ 25) ‘మహిళలపై హింస నిర్మూలన’ దినంగా ఐరాస ప్రకటించింది. మహిళలు ఎదుర్కొంటున్న హింస గురించి అవగాహన కల్పించేందుకు దీన్ని ప్రకటించింది. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో శారీరక లేదా లైంగిక హింసకు గురవుతున్నారని ఐరాస చెబుతోంది.
 
1947 నుంచి భారత్‌లో సమాన హక్కుల కోసం మహిళలు పోరాటాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ‘మహిళలపై హింస నిర్మూలన’ దినం సందర్భంగా వాటిలో కొన్ని ప్రధాన ఘట్టాలను వీక్షకుల ముందుంచేందుకు బీబీసీ ఒక వీఆర్ (వర్చువల్ రియాలిటీ) చిత్రం రూపొందించింది.
 
వర్చువల్ ట్రైన్‌లో పయనిస్తూ, ఆ అనుభూతిని ఆస్వాదించండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం