Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నాయుడు స్క్వాష్ పిటిషన్ కొట్టివేత

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (14:17 IST)
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో రిమాండు రిపోర్టును కొట్టివేయాలంటూ చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్‌ను హై కోర్టు కొట్టివేసింది.
 
చంద్రబాబుకి రిమాండ్ కొనసాగిస్తూ కొద్ది సేపటి కిందట ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు చంద్రబాబు తరుపున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ స్క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. మూడు రోజుల పాటు విచారణ సాగింది. విచారణ తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది.
 
మరోవైపు చంద్రబాబుని కస్టడీకి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ పిటీషన్ మీద ఏసీబీ కోర్టు తీర్పు వెలువడబోతోంది. హైకోర్టులో స్క్వాష్ పిటీషన్ మీద తీర్పు వెలువడుతున్న తరుణంలో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ చంద్రబాబు తరుపున న్యాయవాదుల కోరిక మేరకు ఈ ఉదయం ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments