Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భవతుల్లో రక్తహీనత తలెత్తితే ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (15:04 IST)
గర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే కలిగే అనర్థాలు ఏమిటో చూద్దాం. 
 
1. అబార్షన్ అయ్యే ప్రమాదం వుంది.
2. బిడ్డ సరిగా బరువు పెరగకపోవడం వుంటుంది.
3. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదల్లో లోపాలు.
4. ఇన్ఫెక్షన్లు కలుగవచ్చు.
5. నెలలు నిండక ముందే కాన్పు జరుగవచ్చు.
6. కాన్పు సమయంలో బ్లీడింగ్ ఎక్కువయితే తల్లి రక్తస్రావాన్ని తట్టుకోలేక ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం. 
కనుక గర్భిణీలు రక్తహీనత లేకుండా తగిన ఆహారాన్ని తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments