Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భం ధరించిన మహిళలు తినకూడని పండ్లు ఏమిటి?

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (22:29 IST)
గర్భం ధరించిన మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. ఈ సమయంలో తల్లీబిడ్డ ఆరోగ్యం కోసం పండ్లు తీసుకోమంటారు. ఐతే ఏ పండ్లు తినవచ్చు, ఏ పండ్లు తినకూడదో తెలుసుకుందాము.
 
బొప్పాయి పండు పచ్చిది లేదా పాక్షికంగా పండిన వాటిలో రబ్బరు పాలు ఉంటాయి, అది గర్భస్త శిశువుకి ప్రమాదకరం. తినకూడదు.
 
గర్భిణీ స్త్రీలు పైనాపిల్ కూడా తినకూడదు. ఇందులో అకాల సంకోచాలను ప్రేరేపించగల గర్భాశయ ఆకృతిని మార్చే కొన్ని ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి.
 
ద్రాక్ష శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి, ఇది తల్లీబిడ్డకి మంచిది కాదు. కనుక వీటిని తినకూడదు.
గర్భధారణ సమయంలో తినదగిన పండ్లు ఏమిటో తెలుసుకుందాము.
 
పుచ్చకాయలో నీటి కంటెంట్ సమృద్ధిగా వుంది, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడంలో సహాయపడుతుంది.
 
అరటిపండ్లలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా వుంటాయి. రక్తహీనతను నివారించి, పెద్దప్రేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
 
నారింజ హైడ్రేట్‌గా ఉంచుతుంది, వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
 
యాపిల్ పండ్లలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి కనుక తినవచ్చు.
 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments