Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యపు పిండిని పాలలో కలిపి తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (11:55 IST)
పసిపిల్లలకు తల్లిపాలు చాలా ముఖ్యం. కానీ, కొన్ని కారణాల వలన తల్లిపాలు పిల్లలకు సరిపడవు. అందుకని అలానే వదిలేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. పసిపిల్లలకు తల్లిపాలు ఎంతకాలం ఇస్తే అంత మంచిది. పాలు అయిపోతే పోతపాలు పట్టొచ్చుకదాని అశ్రద్ద చేయకుండా తల్లిపాలు వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. 
 
1. బియ్యపు పిండిని పాలలో వేసి ఉడికించి రోజుకు మూడుపూట్ల జావగా తాగుతుంటే.. తల్లిపాలు వృద్ధి చెందుతాయి. 
 
2. రోజూ బొప్పాయి పండు తింటుంటే పాలు వృద్ధి చెందుతాయి. బొప్పాయి పండులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ప్రోటీన్స్ వంటివి అధికంగా ఉంటాయి. తరచు తల్లులు ఈ పండును తింటే.. ఫలితం ఉంటుంది.
 
3. పత్తి చెట్టువేళ్ళు, చెరుకు వేళ్ళు రెంటినీ మెత్తగా నూరి, చక్కని పేస్ట్‌లా చేసుకుని, ఒక చెంచా పేస్ట్‌ను గ్లాస్ పాలలో వేసి, నాలుగోవంతు మిగిలేలా కాచి, వడగట్టి తాగితే పాలు పెరుగుతాయి. 
 
4. బాలింత స్త్రీలు బ్రడ్, పాలు ఎక్కువ తీసుకుంటుంటే పాలు వృద్ధి చెందుతాయి.
 
5. గాలకోల్, గాలక్టోన్ అనే ఆయుర్వేద బిళ్ళలు రోజులో పూటకు రెండు చొప్పున వేసుకుంటూ.. శతావరెక్స్ అనే పొడిని పాలలో కలిపి తీసుకుంటే పాలు వృద్ధి చెందుతాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments