Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం.. మహిళలు నల్ల మిరియాలను మరిచిపోకూడదట

సెల్వి
సోమవారం, 15 జులై 2024 (12:50 IST)
భారతీయ మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలలో అనారోగ్యాలను దూరం చేసే గుణాలు పుష్కలంగా వున్నాయి. సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు ఒకటి. మిరియాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫ్లాట్యులెన్స్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఈ లక్షణాల వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. 
 
మిరియాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మిరియాలను పసుపులో కలిపి తీసుకుంటే, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. పసుపు, మిరియాలు కలిపి పాలలో తాగడం వల్ల సాధారణంగా తీవ్రమైన జలుబు నయమవుతుంది. 
 
రోజూ ఆహారంలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తింటే అజీర్ణ సమస్యలు దరిచేరవు. ఆహారాలలో చిటికెడు నల్ల మిరియాలు జోడించడం చాలా మంచిది. దీనివల్ల జీర్ణశయాంతర వ్యాధులను నివారిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!

సాక్షి ప్రకటనల రూపంలో అడ్డుగోలుగా రూ.443 కోట్లు దోచిపెట్టారు..

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోం.. చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ మొదలైంది

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

తర్వాతి కథనం
Show comments