Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

సెల్వి
శనివారం, 16 నవంబరు 2024 (19:52 IST)
మహిళలూ వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? రోజూ కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకోవాలని ఓ అధ్యయనంలో వెల్లడి అయ్యింది. కోడిగుడ్లలో అధిక స్థాయిలో ప్రోటీన్లు వుండటంతో మెదడు పనితీరు మెరుగవుతుందని కాలిఫోర్నియా శాన్ డియాగో విశ్వవిద్యాలయం బృందం తెలిపింది. 
 
55 ఏళ్లు పైబడిన 890 మందిపై జరిగిన అధ్యయనంలో కోడి గుడ్డు వినియోగంతో మెదడు పనితీరు మెరుగైన విషయాన్ని గమనించారు. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ఈ అధ్యయనం ఫలితాలు వెలువడ్డాయి. ఎక్కువ గుడ్లు తిన్న స్త్రీల మెదడు పనితీరు మెరుగ్గా వుంటుంది. వీరిలో మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌కు సహాయపడే కోలిన్ వల్ల గుడ్లలో వుండటం ఇది సాధ్యమైందని తెలిసింది. 
 
కోడిగుడ్లలో బీ6, బీ12, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి మెదడు కుంచించుకుపోవడాన్ని నిరోధిస్తాయి. గుడ్లలో అధిక-నాణ్యతతో కూడిన ప్రోటీన్, విటమిన్ బీ12, ఫాస్పరస్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. గుడ్లలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి12, సెలీనియం రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకమని పరిశోధన తేల్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

తర్వాతి కథనం
Show comments