మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

సెల్వి
శనివారం, 16 నవంబరు 2024 (19:52 IST)
మహిళలూ వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? రోజూ కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకోవాలని ఓ అధ్యయనంలో వెల్లడి అయ్యింది. కోడిగుడ్లలో అధిక స్థాయిలో ప్రోటీన్లు వుండటంతో మెదడు పనితీరు మెరుగవుతుందని కాలిఫోర్నియా శాన్ డియాగో విశ్వవిద్యాలయం బృందం తెలిపింది. 
 
55 ఏళ్లు పైబడిన 890 మందిపై జరిగిన అధ్యయనంలో కోడి గుడ్డు వినియోగంతో మెదడు పనితీరు మెరుగైన విషయాన్ని గమనించారు. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ఈ అధ్యయనం ఫలితాలు వెలువడ్డాయి. ఎక్కువ గుడ్లు తిన్న స్త్రీల మెదడు పనితీరు మెరుగ్గా వుంటుంది. వీరిలో మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌కు సహాయపడే కోలిన్ వల్ల గుడ్లలో వుండటం ఇది సాధ్యమైందని తెలిసింది. 
 
కోడిగుడ్లలో బీ6, బీ12, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి మెదడు కుంచించుకుపోవడాన్ని నిరోధిస్తాయి. గుడ్లలో అధిక-నాణ్యతతో కూడిన ప్రోటీన్, విటమిన్ బీ12, ఫాస్పరస్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. గుడ్లలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి12, సెలీనియం రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకమని పరిశోధన తేల్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

మోహన్ బాబు యూనివర్సిటీలో సమర్థ 2025, 36-గంటల జాతీయ హ్యాకథాన్

Montha Cyclone: జగన్‌కి తుఫాను గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. రవి కుమార్

డీప్ ఫేక్‌లపై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్ ప్రత్యేక దృష్టి... ఇక వారికి చుక్కలేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

తర్వాతి కథనం
Show comments