Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదుగ చెక్కరసంతో చేసిన కషాయం తీసుకుంటే? (video)

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (10:44 IST)
వయసు పైబడకుండా, ఎన్నో వ్యాధులను జయించి చిరాయువును అందించగల అమృతశక్తి మోదుగ చెట్టుకి వుంది. ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మోదుగ చెక్కరసంతో చేసిన కషాయం తీసుకుంటే వాత శ్లేష్మాలు, మూల రోగాలు, స్త్రీ వ్యక్తిగత వ్యాధులు నయం అవుతాయి. మోదుగ ఆకుతో చేసిన విస్తరిలో భోజనం చేస్తే కడుపులో గడ్డలు, రక్తంలో వేడి, పైత్యం తగ్గుతాయి. తెల్లమోదుగ చెట్టు ఆకులు, పూలు, పైబెరడు, వేరు బెరడు, కాయలు సమభాగాలుగా చూర్ణాలుగా చేసుకుని ఒక చెంచా చూర్ణాన్ని చెంచా తేనెతో తీసుకుంటే సర్వరోగాలు తగ్గుతాయి.
 
గ్రాము మోదుగ గింజల చూర్ణానికి 5 గ్రాముల బెల్లం కలిపి నూరి పరగడుపున తింటే బహిష్టు నొప్పి తగ్గుతుంది. మోదుగ గింజలను నిమ్మరసంతో మెత్తగా నూరి గజ్జి, తామరలకు పైనపూస్తే ఒక్కరోజులోనే రోగం తగ్గిపోతుంది. మోదుగ గింజలను మంచినీటితో మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టుకుని రెండుపూటలా ఒక్క మాత్ర వేసుకుంటే మూలవ్యాధి తగ్గుతుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments