గులాబి రేకులను కందిపప్పుతో కలిపి తీసుకుంటే?

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (12:52 IST)
గులాబి రేకులను కందిపప్పుతో కలిపి తీసుకుంటే శరీరంలోని వేడిని సమతుల్యం చేస్తుంది. శరీరానికి బలాన్ని, శక్తిని ఇస్తుంది. మెదడుకు, కళ్లకు చల్లదనాన్నిస్తుంది. గులాబి కషాయంలో ఆవు పాలు, పంచదార కలిపి తీసుకుంటే పిత్తం వల్ల వచ్చే తలతిరగడం, నోటిలో చేదు, ఛాతి చికాకులు తొలగిపోతాయి. గులాబీ రేకులు, అల్లం, కొబ్బరిని తీసుకుంటే వేడి సంబంధిత వ్యాధులు నయమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 
ఉదయం- సాయంత్రం ఒక గుప్పెడు గులాబీ రేకులను నమలడం వల్ల అజీర్ణం-గుండెల్లో మంటలు నయమవుతాయి. నోటి, పేగు పుండును నయం చేస్తుంది. స్త్రీలలో తెల్లబట్ట నయమవుతుంది. 
 
గర్భిణీ స్త్రీలు గులాబీ రేకులను తీసుకోవడం ద్వారా మూత్ర సంబంధిత రుగ్మతలను దూరంచేసుకోవచ్చు. గులాబీ రేకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ కణాల పెరుగుదల మెరుగుపడుతుంది. స్కిన్ గ్లో పెరుగుతుంది, ముడుతలను తగ్గిస్తుంది.
 
గులాబీ రేకులను తాంబూలంతో తింటే నోటి దుర్వాసన పోతుంది. గులాబీ రేకులను మిల్క్ షేక్ చేయడం వల్ల శరీరానికి బలం, చల్లదనం వస్తుంది. గులాబిని బాగా ఎండబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

తర్వాతి కథనం
Show comments