Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుంటున్నారా? కీళ్ల నొప్పులకు ఇలా చేయండి..

ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుంటున్నారా..? కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వీటి నుంచి సత్వర ఉపశమనం పొందాలంటే? మెగ్నీషియం అధికంగా గల ఆహారాన్ని తీసుకోవాలి. పొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పు, జీ

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (10:11 IST)
ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుంటున్నారా..? కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వీటి నుంచి సత్వర ఉపశమనం పొందాలంటే? మెగ్నీషియం అధికంగా గల ఆహారాన్ని  తీసుకోవాలి. పొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పు, జీడిపప్పు, నువ్వులు తదితరాల్లో మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది. అలసటగా ఉన్నప్పుడు ఈ పదార్థాలు తీసుకుంటే తీసుకుంటే ప్రయోజనం వుంటుంది. 
 
ప్రయాణంలో అలసినట్లైతే.. ఓ బకెట్ వేడి నీళ్లలో స్నానం చేయడం మంచిది. ప్రయాణాల తరువాత వెంటనే దైనందిన పనుల్లో నిమగ్నమయ్యే వారు ఎప్సంసాల్ట్ కలిపిన నీళ్లతో స్నానం చేస్తే మంచిది. ఇక అన్నిటికింటే సులువైన మరో పద్ధతి కోల్డ్ థెరపీ చేయాలి. ఓ టవల్ లేదా మెత్తని గుడ్డలో కొన్ని ఐస్ ముక్కల్ని వేసి నొప్పి వున్నచోట సున్నితంగా రాయాలి. ఐస్ నుంచి అందే చల్లదనంతో రక్తప్రసరణ వేగం పెరిగి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments