చలికాలంలో హెర్బల్ టీ సేవిస్తే ఎంతో మేలో తెలుసా?

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (11:33 IST)
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మనం రిఫ్రెష్ కోసం టీ, కాఫీలు తాగడం అలవాటు. అయితే హెర్బల్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
ముఖ్యంగా చలికాలంలో వేడి హెర్బల్ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, ముఖ్యంగా ఈ హెర్బల్ టీ జలుబు, దగ్గుతో పోరాడుతుందని ఆయుర్వేదం చెప్తోంది. అల్లం, పసుపు, దాల్చిన చెక్క పొడిని కలిపి టీ సిప్ చేయడం వల్ల జలుబు తగ్గుతుందని, శ్వాసక్రియ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
అలాగే జీర్ణం కాని ఆహారం తిన్నప్పుడు హెర్బల్ టీ తాగడం మంచిదని, పుదీనా, సోంపుతో అల్లం టీని సిప్ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద  నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

తర్వాతి కథనం
Show comments