అల్లంను అతిగా తీసుకోకూడదట.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (10:37 IST)
అల్లంను అతిగా తీసుకోవడం ద్వారా గుండెలో మంట, అతిసారం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. గర్భిణీ స్త్రీలు మోతాదుకు మించి అల్లం తీసుకోకూడదు. అలా తీసుకుంటే రక్తస్రావం.. గర్భస్థ శిశువు లైంగిక హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు రోజుకు గ్రాము మాత్రమే అల్లం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
పరగడుపున అల్లం తీసుకోవడం మంచిది కాదు. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం వుంది. కాబట్టి మితంగా తీసుకోవడం ద్వారా ఇలాంటి రుగ్మతల నుంచి దూరం చేసుకోవచ్చు. పసుపు అల్లం టీని తీసుకోవచ్చు కానీ.. అవి కిడ్నీలో రాళ్లు, పిత్తాశయ సమస్యలు వున్నవారు తీసుకోకూడదు. 
 
అలాగే నిద్రించే ముందు అల్లం టీ తీసుకోకూడదు. అలా తీసుకుంటే నిద్రలేమితో బాధపడాల్సి వస్తుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రోజూ ఆహారంలో మితంగా వాడితే కడుపు ఉబ్బరం తగ్గించుకోవచ్చు. గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చునని వారు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం