Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లంను అతిగా తీసుకోకూడదట.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (10:37 IST)
అల్లంను అతిగా తీసుకోవడం ద్వారా గుండెలో మంట, అతిసారం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. గర్భిణీ స్త్రీలు మోతాదుకు మించి అల్లం తీసుకోకూడదు. అలా తీసుకుంటే రక్తస్రావం.. గర్భస్థ శిశువు లైంగిక హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు రోజుకు గ్రాము మాత్రమే అల్లం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
పరగడుపున అల్లం తీసుకోవడం మంచిది కాదు. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం వుంది. కాబట్టి మితంగా తీసుకోవడం ద్వారా ఇలాంటి రుగ్మతల నుంచి దూరం చేసుకోవచ్చు. పసుపు అల్లం టీని తీసుకోవచ్చు కానీ.. అవి కిడ్నీలో రాళ్లు, పిత్తాశయ సమస్యలు వున్నవారు తీసుకోకూడదు. 
 
అలాగే నిద్రించే ముందు అల్లం టీ తీసుకోకూడదు. అలా తీసుకుంటే నిద్రలేమితో బాధపడాల్సి వస్తుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రోజూ ఆహారంలో మితంగా వాడితే కడుపు ఉబ్బరం తగ్గించుకోవచ్చు. గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చునని వారు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం