Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగ పువ్వుల పొడిని వేడి వేడి అన్నంతో కలిపి తీసుకుంటే?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (12:56 IST)
మునగ చెట్టు ఆకులు, చెక్కలు, వేర్లు, కాయలన్నింటిలోనూ ఔషధ గుణాలు వున్నాయి. వీటిలో కడుపు నొప్పికి మునగ పువ్వులు ఎంతో మేలు చేస్తాయి. కడుపు నొప్పి వేధిస్తుంటే.. మునగపువ్వుల కషాయం మెరుగ్గా పనిచేస్తుంది. 
 
మునగ పువ్వుల్ని పేస్టు చేసుకుని పాలులో మరిగించి.. బెల్లం కలుపుకుని తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మునగ పువ్వులను నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. రోజూ నీటిలో మరిగించి ఉదయం, సాయంత్రం తీసుకుంటే పిత్త సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. అలసట నయం అవుతుంది. 
 
మునగ పువ్వులను నీటిలో మరిగించి రోజూ రెండు పూటలా తీసుకుంటే నరాలకు సంబంధిత రోగాలను నయం చేసుకోవచ్చు. మునగపువ్వుల పొడిని వేడి వేడి అన్నంలో చేర్చి తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. నెలసరి ఇబ్బందులతో బాధపడేవారు.. మునగ పువ్వులతో కషాయం తాగితే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

తర్వాతి కథనం
Show comments