Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరమీను చేపలను వెన్నతో ఫ్రై చేసి టేస్ట్ చేశారా?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (12:29 IST)
కొరమీను చేపలతో చేపల కూర చేసి వుంటాం. అయితే కొరమీనును వెన్నతో ఫ్రై చేస్తే ఎలా వుంటుందో తెలుసా.. అయితే ఇలా చేయండి.  
 
కావలసిన పదార్థాలు:
కొరమీను చేపలు - అరకేజీ 
వెన్న - 50 గ్రాములు 
నూనె - వేపుడు తగినంత 
మిరియాల పొడి - ఒక చెంచా 
ఉప్పు - తగినంత 
నిమ్మకాయ - ఒకటి 
కొత్తిమీర తరుగు - ఒక కప్పు 
 
తయారీ విధానం : 
శుభ్రం చేసిన కొరమీనులో ఒకే ఒక ముల్లు వుంటుంది. కోసి ఆ ముల్లును తీసేయాలి. ఆ చేపను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఆ ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత ఆ చేప ముక్కలను అందులో వేసి దోరగా వేపుకోవాలి. దింపే ముందు కొత్తిమీర- వెన్న వేసి దించేయండి.

సంబంధిత వార్తలు

లోక్‌సభ ఎన్నికలు.. చివరి దశ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

జూన్ 4న కౌంటింగ్-గేమ్ ఛేంజర్‌గా మారనున్న పోస్టల్ బ్యాలెట్లు..

ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments