Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరమీను చేపలను వెన్నతో ఫ్రై చేసి టేస్ట్ చేశారా?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (12:29 IST)
కొరమీను చేపలతో చేపల కూర చేసి వుంటాం. అయితే కొరమీనును వెన్నతో ఫ్రై చేస్తే ఎలా వుంటుందో తెలుసా.. అయితే ఇలా చేయండి.  
 
కావలసిన పదార్థాలు:
కొరమీను చేపలు - అరకేజీ 
వెన్న - 50 గ్రాములు 
నూనె - వేపుడు తగినంత 
మిరియాల పొడి - ఒక చెంచా 
ఉప్పు - తగినంత 
నిమ్మకాయ - ఒకటి 
కొత్తిమీర తరుగు - ఒక కప్పు 
 
తయారీ విధానం : 
శుభ్రం చేసిన కొరమీనులో ఒకే ఒక ముల్లు వుంటుంది. కోసి ఆ ముల్లును తీసేయాలి. ఆ చేపను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఆ ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత ఆ చేప ముక్కలను అందులో వేసి దోరగా వేపుకోవాలి. దింపే ముందు కొత్తిమీర- వెన్న వేసి దించేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సంగారెడ్డిలో చిరుతపులి కలకలం.. దూడను చంపింది.. నివాసితుల్లో భయం భయం

ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కుమార్తెను చంపిన మహిళ

Viral Video: ఏడేళ్ల క్రితం కనిపించకుండా పోయాడు.. వైరల్ రీల్స్‌తో దొరికిపోయాడు..

2.0 రప్ప రప్ప డైలాగ్- ఎరుపు రంగులో, గొడ్డలి గుర్తుతో రాశారు - వీడియో వైరల్

Kavitha: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. కలిసొస్తుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

తర్వాతి కథనం
Show comments