Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనంలో మొదటి ముద్దను అలా తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (12:13 IST)
మధుమేహాన్ని నియంత్రించుకోవాలంటే.. కరివేపాకు పొడిని భోజనంలో మొదటి ముద్ద కలుపుకుని తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకు పొడి మదుమేహాన్ని నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుంది. అందుకే కరివేపాకు పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే నేరేడు గింజల చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో దాన్ని కలిపి నిత్యం ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. వీటితో పాటు మునగాకు పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని గ్లాసుడు నీటిలో కలిపి ఉదయం పరగడుపున సేవిస్తే మధుమేహం సమస్య ఉత్పన్నం కాదు. 
 
అంతేగాకుండా.. ఒక రాగి పాత్రలో నీటిని పోసి అందులో గుప్పెడు తులసి ఆకులు వేయాలి. ఆ నీటిని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే తాగేయాలి. ఫలితంగా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

తర్వాతి కథనం
Show comments