Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీరి ఆకు రసం, కషాయంతో ఆరోగ్యం

సువాసన ద్రవ్యంగా కొత్తిమీరి ఆకులను వాడుతారన్నది తెలిసిందే. ఈ కొత్తిమీరి ఆకు 25 గ్రాములు తీసుకుని దానిలో 100 గ్రాములు నీళ్లు పోసి 25 గ్రాముల కషాయం మిగిలేట్లు కాచి దించి వడబోసిన ద్రవాన్ని పుక్కిట పడితే పంటి నొప్పులు, చిగుళ్ల వాపులు తగ్గిపోతాయి. ఇలా చేయ

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (18:27 IST)
సువాసన ద్రవ్యంగా కొత్తిమీరి ఆకులను వాడుతారన్నది తెలిసిందే. ఈ కొత్తిమీరి ఆకు 25 గ్రాములు తీసుకుని దానిలో 100 గ్రాములు నీళ్లు పోసి 25 గ్రాముల కషాయం మిగిలేట్లు కాచి దించి వడబోసిన ద్రవాన్ని పుక్కిట పడితే పంటి నొప్పులు, చిగుళ్ల వాపులు తగ్గిపోతాయి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. ఈ కషాయంలో కొద్దిగా బెల్లం, కొంచెం అల్లం రసం కలిపి తాగితే గొంతు నొప్పులు, శ్వాసకోస ఇబ్బందులు తగ్గుతాయి. 
 
ప్రసవంలో నొప్పులతో బాధపడేవారికి కొత్తిమీరి ఆకులను నలిపి దాని సువాసన చూపిస్తుంటే సుఖప్రసవం అవుతుందని ఆయుర్వేద శాస్త్రం చెపుతుంది. ఇంకా కండ్ల కలకతో బాధపడేవారికి ఈ ఆకు రసాన్ని చనుబాలలో కలిపి ఒకటి రెండు చుక్కలు కంటిలో వేస్తే తగ్గిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments