Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాంబ్రాణితో కరోనాతో మటాష్.. పాలలో వెల్లుల్లిని ఉడికించి?

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (18:13 IST)
కరోనాతో ప్రపంచమంతా వణికిపోతున్న తరుణంలో ఆయుర్వేద నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. కరోనాతో భారతీయులు భయపడనక్కర్లేదంటున్నారు. ఆయుర్వేద నిపుణులు పూర్వం చేపట్టిన సలహాలనే మళ్లీ ప్రజలు పాటిస్తే ఇలాంటి కరోనా వైరస్ వంటివి దరిచేరవని అంటున్నారు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా సాంబ్రాణి. 
 
ఇంటిని శుభ్రం చేసి సాంబ్రాణిని వేయడం ద్వారా కరోనా వైరస్‌ను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. సాంబ్రాణి ఇంట్లో వేయడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చునని.. ఇంట్లోని వైరస్‌ను తరిమికొట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. సాంబ్రాణిలో వేపాకుతో ధూపం వేయడం ద్వారా కరోనానే కాదు.. ఇతరత్రా వైరస్‌లను దూరం చేయవచ్చు. 
 
అదేవిధంగా ఇంటిముందు పసుపు, పేడను కలిపి ఆ నీటితో అలకడం చేస్తే కరోనా లాంటి వైరస్‌లను తరిమికొట్టవచ్చు. ఇంటికి ప్రధాన ద్వారంలో వేపాకును వుంచడం చేస్తే కరోనాకు వంటి వైరస్‌లు ఇంట్లోకి రానివ్వవు. తులసీ ఆకుల రసాన్ని రోజూ గృహంలోని అందరూ సేవించడం ద్వారా వైరస్ కారకాలతో ఏర్పడే వ్యాధులను దూరం చేయవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
కరోనాను నియంత్రించే ఆహారం..
నలుపు జీలకర్ర, బొప్పాయి, క్యారెట్, అల్లం, వాల్ నట్స్, వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలలో వెల్లుల్లిని ఉడికించి తీసుకోవడం ద్వారా కరోనాను రానీయకుండా నియంత్రించవచ్చు. ఇంకా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments