Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వుల పొడి కషాయంతో.. ఆ సమస్యకు చెక్..?

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (11:36 IST)
నేటి తరుణంలో స్త్రీలు రుతుక్రమం క్రమం తప్పుతుందని బాధపడుతున్నారు. దాంతో కడుపునొప్పి విపరీతంగా మారుతుంది. అంతేకాదు.. రకరకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకు ఏం చేయాలో తెలియక వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. అయినను సమస్య కాస్త తగ్గలేదని సతమతమవుతున్నారు. అలాంటి వారికి నువ్వుల కషాయం ఎంతో మేలు చేస్తుంది.. ఎలా చేయాలంటే...
 
కావలసిన పదార్థాలు:
నల్ల నువ్వుల పొడి - 2 స్పూన్స్
నీరు - 300 మిల్లీ లీటర్లు
బెల్లం - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా నీటిలో నల్ల నువ్వుల పొడి వేసి బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్లల్లో బెల్లం కలిపి వడగట్టుకోవాలి. ప్రతిరోజూ ఈ కషాయాన్ని రెండు పూటలా తాగాలి. అప్పుడే రుతుక్రమం సక్రంగా వస్తుంది. లేదంటే చాలా కష్టం. కనుక తప్పక కషయాన్ని తాగి చూడడం ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒకే బాడీ బ్యాంగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments