Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుదీనా ఆకుల్లో తేనె, నిమ్మరసం కలిపితే..?

పుదీనా ఆకుల్లో తేనె, నిమ్మరసం కలిపితే..?
, శనివారం, 2 ఫిబ్రవరి 2019 (12:07 IST)
స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పుల గురించి చెప్పాలంటే.. చాలా బాధగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేయాలన్నా లేదా నిద్రించాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా కడుపునొప్పి వచ్చిందంటే.. అసలు తట్టుకోలేం. మరి ఈ నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలు..
 
1. కడుపు నొప్పితో బాధపడేవారు కప్పు టీ డికాషన్‌లో గుప్పెడు పుదీనా ఆకులు వేసి మరిగించి సేవిస్తే బాధనుండి ఉపశమనం లభిస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు..అరకప్పు పుదీనా ఆకుల్లో నిమ్మరసం, 2 చెంచాల తేనె కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. 
 
2. కడుపులో మంటగా ఉన్నప్పుడు రోజుకో గ్లాస్ పుదీనా రసం తీసుకుంటే తక్షణమే ఫలితం లభిస్తుంది. 
 
3. అరికాళ్లు, చేతులు మంటగా అనిపిస్తే పుదీనా ఆకులను ముద్దగా చేసి ఆ ప్రాంతంలో రాస్తే సరిపోతుంది. ఇదే ముద్దను గాయాల తాలూకు మచ్చలకు రాస్తే... త్వరగా నయమవుతాయని వైద్యులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘుమఘుమలాడే బ్రెడ్ రొయ్యల పకోడీలు.. ఎలా చేయాలి..?