Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటి పూతకు.. ఈ కషాయం తాగితే..?

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (11:18 IST)
కషాయం రూపంలో తీసుకునే ఆయుర్వేద ఔషధాలు రెండు రకాలు. ఒకటి అంతర్గతంగా తీసుకునేవి.. రెండోది బాహ్యంగా వాడేవి. ఆయుర్వేదం ఇలాంటి వేల రకాల ఔషధ కషాయాల్ని తయారు చేసింది. అలానే నోటి పూతతో బాధపడేవారికి ఎలాంటి కషాయం తీసుకోవాలో తెలిపింది. ఆ కషాయం తీసుకుంటే.. నోటి పూత నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. మరి ఆ కషాయం ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
త్రిఫల చూర్ణం - 2 స్పూన్స్
మల్లె ఆకులు - కొన్ని
ఎండ్రుదాక్ష - గుప్పెడు
నీరు - 1 గ్లాస్
 
ఎలా చేయాలి:
ముందుగా నీళ్లల్లో త్రిఫల చూర్ణం, మల్లె ఆకులు, ఎండుద్రాక్ష వేసి బాగా మరిగించుకోవాలి. ఈ కషాయన్ని చల్లార్చిన తరువాత నీరు పుక్కిలించాలి. ఆ తరువాత మళ్లీ కషాయం తాగాలి. ఇలా క్రమంగా చేస్తుంటే.. నోటి పూత తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments