Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిఫల చూర్ణాన్ని నీటిలో మరిగించి ఇలా చేస్తే..?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (11:32 IST)
నేటి తరుణంలో చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే కంటి చూపును కోల్పోతున్నారు. ఈ సమస్య నుండి విముక్తి చెందాలని బయటదొరికే మందులు, మాత్రలు, టానిక్స్ వాడుతున్నారు. శరీరంలో ఏ భాగం బాగాలేకపోయినా అవి తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తాయి.

దాంతో వైద్యులను సంప్రదించి వైద్య చికిత్సలు తీసుకుని వారిచ్చిన మాత్రలు వాడుతుంటారు. ఇలా చేయడం మంచిదే.. అందుకని జీవితాంతం ఇలా మందులు వాడలేం కదా. అందువలన ఆయుర్వేదం ప్రకారం ఈ పదార్థాలు తింటుంటే ఎలాంటి సమస్యలైన తొలగిపోతాయి. అవేంటో చూద్దాం...
 
బాహ్య కషాయం:
ఈ కషాయం కంటి చూపుకు ఎంతో సహాయపడుతుంది. చూపు మందగింపు వంటి సమస్యల నుండి కాపాడుతుంది. ఈ కషాయం ప్రతిరోజూ తీసుకోవడం వలన ఎలాంటి కంటి సమస్యలైన తొలగిపోతాయి. మరి దీనిని ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
త్రిఫల చూర్ణం - 2 స్పూన్లు
తగినంత నీరు
 
తయారీ విధానం:
ముందుగా నీటిలో త్రిఫల చూర్ణాన్ని కలిపి ఆపై బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా చల్లారిన తరువాత వడగట్టి ఉంచుకోవాలి. ఆ తరువాత ఈ నీటితో కళ్లను కడుక్కోవాలి. ఇలా రోజుకు ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది. ఈ నీటిలో కొద్దిగా తేనె కలిపి తీసుకున్నా కూడా కంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రివేళ భోజనం తర్వాత ఈ కషాయాన్ని నెలరోజులపాటు తీసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments