Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిఫల చూర్ణాన్ని నీటిలో మరిగించి ఇలా చేస్తే..?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (11:32 IST)
నేటి తరుణంలో చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే కంటి చూపును కోల్పోతున్నారు. ఈ సమస్య నుండి విముక్తి చెందాలని బయటదొరికే మందులు, మాత్రలు, టానిక్స్ వాడుతున్నారు. శరీరంలో ఏ భాగం బాగాలేకపోయినా అవి తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తాయి.

దాంతో వైద్యులను సంప్రదించి వైద్య చికిత్సలు తీసుకుని వారిచ్చిన మాత్రలు వాడుతుంటారు. ఇలా చేయడం మంచిదే.. అందుకని జీవితాంతం ఇలా మందులు వాడలేం కదా. అందువలన ఆయుర్వేదం ప్రకారం ఈ పదార్థాలు తింటుంటే ఎలాంటి సమస్యలైన తొలగిపోతాయి. అవేంటో చూద్దాం...
 
బాహ్య కషాయం:
ఈ కషాయం కంటి చూపుకు ఎంతో సహాయపడుతుంది. చూపు మందగింపు వంటి సమస్యల నుండి కాపాడుతుంది. ఈ కషాయం ప్రతిరోజూ తీసుకోవడం వలన ఎలాంటి కంటి సమస్యలైన తొలగిపోతాయి. మరి దీనిని ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
త్రిఫల చూర్ణం - 2 స్పూన్లు
తగినంత నీరు
 
తయారీ విధానం:
ముందుగా నీటిలో త్రిఫల చూర్ణాన్ని కలిపి ఆపై బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా చల్లారిన తరువాత వడగట్టి ఉంచుకోవాలి. ఆ తరువాత ఈ నీటితో కళ్లను కడుక్కోవాలి. ఇలా రోజుకు ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది. ఈ నీటిలో కొద్దిగా తేనె కలిపి తీసుకున్నా కూడా కంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రివేళ భోజనం తర్వాత ఈ కషాయాన్ని నెలరోజులపాటు తీసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క

తెలంగాణాలో అతి భారీ వర్షాలు.. ఎప్పటి నుంచో తెలుసా?

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

తర్వాతి కథనం
Show comments