Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లం పాకంలో వెల్లుల్లి మిశ్రమాన్ని కలుపుకుని తీసుకుంటే?

కొన్ని వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని వాటిల్లో రెండు లీటర్ల ఆవు పాలను పోసుకుని పాలు ఇంకిపోయేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరికొన్ని వెల్లుల్లి పాయల్ని పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో దాల్చిన చెక్క పొడ

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (17:48 IST)
కొన్ని వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని వాటిల్లో రెండు లీటర్ల ఆవు పాలను పోసుకుని పాలు ఇంకిపోయేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరికొన్ని వెల్లుల్లి పాయల్ని పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో దాల్చిన చెక్క పొడి, జాజిపత్రి పొడి, మిరియాలు, యాలకులు, కరక్కాయల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమంలో బెల్లం పాకం వేసుకుని శనగ గింజలంత మాత్రలు తయారుచేసుకుని భద్రపరచుకోవాలి. ఈ మాత్రలను ప్రతిరోజూ మూడు పూటలా రెండు తీసుకుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, చేతులు వణకడం వంటి సమస్యలు నుండి విముక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments