అశ్వగంధంతో టీ.. అశ్వగంధం వేర్లను పొడిచేసుకుని పాలలో?

Webdunia
ఆదివారం, 22 మార్చి 2020 (11:11 IST)
అశ్వగంధం వేర్లను పొడిచేసి చేసి పాలలో కలుపుకొని తాగితే అన్ని రకాల నొప్పులు నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా వుండే అశ్వగంధలో తెల్లరక్తకణాలను బ్యాలెన్స్ చేసే శక్తి వుంది.  
 
అశ్వగంధంతో చాలామంది టీ కూడా తయారుచేసుకుంటూ ఉంటారు. అశ్వగంధంతో తయారుచేసిన టీ తాగడం వల్ల మెదడులో నాడీసంబంధిత ప్రసరణ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. కంటిశుక్లాల ద్వారా కలిగే సమస్యలను కూడా అశ్వగంధం తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీల శరీరంలో రక్తాన్ని శుద్ది చేయడంలో కూడా అశ్వగంధం ప్రధాన పాత్ర పోషిస్తుంది 
 
నాడీ వ్యవస్థను పునరుద్దపరచడానికి, నాడీ సంబంధిత వ్యాధులను తగ్గుముఖం పట్టించడానికి అశ్వగంధం ఎంతో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో రారాజు అయిన అశ్వగంధ మూలికలను చూర్ణం చేసుకొని తాగడం వల్ల శరీరం ఉల్లాసంగా వుంటుంది.ఇంకా వైరస్ సంబంధిత రోగాలు దరిచేరవు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

TVK Vijay: కరూర్ తొక్కిసలాట దురదృష్టకరమన్న పవన్ కల్యాణ్- భరించలేకపోతున్నాన్న విజయ్

TVK Vijay: పుష్ప-2 తొక్కిసలాట.. అల్లు అర్జున్ తరహాలో టీవీకే అధినేత విజయ్ అరెస్ట్ అవుతారా?

TN stampede: TVK Vijay సభలో తొక్కిసలాట- 31కి చేరిన మృతుల సంఖ్య- విద్యుత్ అంతరాయం వల్లే? (Video)

TVK Vijay: విజయ్ ర్యాలీలో పెను విషాదం, తొక్కిసలాటలో 20 మంది మృతి, ఇంకా పెరిగే అవకాశం

Ragging: సిద్ధార్థ కాలేజీ హాస్టల్ ర్యాంగింగ్.. చితకబాది.. కాళ్లతో తన్నారు.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

తర్వాతి కథనం
Show comments